✊ ధూపం అంటే మరియు గొప్పతనం

✊ ధూపం అంటే మరియు గొప్పతనం 


మనసనాతన ధర్మము లో గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో 

ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని మన పూర్వీకులు చెప్తున్నారు...

 

ఆదివారం :

ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే... ఆత్మబలం, 

సిరిసంపదలు, 

కీర్తి ప్రతిష్టలు, 

ఈశ్వర అనుగ్రహం 

లభిస్తుంది. 


సోమవారం:

దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. 

మానసిక ప్రశాంతత.. 

అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. 


మంగళవారం:

శత్రుభయం, 

ఈర్ష్య, 

అసూయ, 

తొలగిపోతాయి. 

కంటి దృష్టిలోపాలుండవు. 

అప్పుల బాధ తొలగిపోతుంది. 

కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. 

 

బుధవారం :

నమ్మక ద్రోహం, 

ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, 

పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది. 


గురువారం:

గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా 

గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. 

చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

 

శుక్రవారం:

లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 

శుభకార్యాలు చేకూరుతాయి. 

అన్నింటా విజయాలుంటాయి.


శనివారం :

సోమరితనం తొలగిపోతుంది. 

ఈతిబాధలుండవు. 

శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు.


స్వస్తి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది