1)ఈ ప్రపంచంలో దాదాపు 57 ముస్లిం దేశాలు ఉన్నాయి ! వాటిలో "హాజ్ సబ్సిడి(Haj subsidy)" ఇచ్చే ఒక్క దేశాన్ని చూపించండి?
2)భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్టుగా ఏ ఒక్క ముస్లిం దేశం అయినా హిందువులకు ప్రత్యేక హక్కులు కలిపిస్తుందో చుపించండి?
3)హిందువు ప్రధాన మంత్రి లేక అధ్యక్షుడుగా ఉండే ఒక్క ముస్లిం దేశం చూపించండి?
4)80% మెజారిటి 18% మైనారిటీ దయతో బతికే ఒక్క దేశాన్ని చుపించండి?
5) ఉగ్రవాదుల మీద ఫత్వా జారీ చేసిన ఒక్క ముస్లిం దేశాన్ని చూపించండి?
6) హిందూ మెజారిటీ రాష్ట్రాలు గతంలో ముస్లిం ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అదే ముస్లిం మెజారిటీ అయిన జమ్మూ కాశ్మీర్ లో, క్రైస్తవ మెజరిటీ ఉన్న నాగాలాండ్ లో ఒక హిందువు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతాడా?
7) ఈరోజు హిందువులు 80% శాతం ఉన్నారు. నిజంగా హిందువులు అసహనపరులు, చాంధసవాదులు అయితే మసీదులు, మదరసాలు ఎలా ఉన్నాయి మరియు నాటి నాటికి పెరుగుతున్నాయి? ముస్లింలు స్వేచ్చగా రోడ్ల మీద నమాజ్ ఎలా చేసుకోగలుగుతున్నారు? అల్లహ్ తప్ప వేరే దేవుడే లేనట్టు రోజుకి ఐదు సార్లు మైకు పెట్టి ప్రార్థనలు ఎల చేసుకోగలుగుతున్నారు?
8)హిందువులు 30% శాతం భూమిని ముస్లింలకు ఇచ్చినపుడు, హిందువులు అయోధ్య, మథుర, కాశి కోసం వాళ్ళని ఎందుకు అడుక్కోవాలి?
9)హిందు ఆలయాలకు వచ్చే నిధులు ముస్లింల, క్రైస్తవుల సంక్షేమం కోసం ఎందుకు ఖర్చుపెడుతున్నారు? అదే వాళ్ళ మసీదులకు, చర్చ్ లకు వచ్చే నిధులు వాళ్ళైష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చు? ఇదెక్కడి న్యాయం?
10) 1947లో భారతదేశంలో విభజించబడ్డపుడు, అక్కడ హిదువులు 24% ఉన్నారు ! ఈరోజు 1% కూడా లేరు !!! బాంగ్లాదేశ్ లో 30% శాతం ఉండే హిందువులు ఎరోజు 7% ఉన్నారు, ఎందుకు? అసలు హిందువులకు మానవ హక్కులు లేవా?
11) 1951 లో 10.4% ఉండే ముస్లింల జనాభా 2001 కి 14% పెరిగింది. అదే హిందువుల జనాభా 87.1% నుండి 79% పడిపోయింది.ఏ రాజకీయనాయకుడికైనా ముస్లింలను కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరించమని అడిగే దమ్ము, ధైర్యం ఉన్నాయా?
12) సంస్కృతం ఏమో చాంధసం, ఉర్దూ ఏమో లౌకికం| మందిరం చాంధసం, మసీదు లౌకికం | సాధు చాంధసం, ఇమాం లౌకికం | బీజేపి మతతత్వ పార్టీ, ముస్లిం లీగ్ మాత్రం లౌకిక పార్టీ | డా. ప్రవీన్ భాయ్ తొగాడియా(విస్వ హిందు పరిషద్) చాంధసవాది, బుకారి(వందేమాతరం ఇస్లాం కి వ్యతిరేకం అని మీద ఫత్వా జారి చేసాడు)మాత్రం జాతియవాది | "వందే మాతరం" చాంధసం, "అల్లహు అక్బర్" అనేది మాత్రం లౌకికం | శ్రీమాన్ అంటే చాంధసం, మియాన్ అంటే లౌకికం | సనాతన ధర్మం అంటే చాంధసం, ఇస్లాం అంటే లౌకికం |హిందుత్వ వాది అంటే చాంధసం, జిహాద్ అంటే లౌకికం| చివరిగా భారత్ అంటే చాంధసం, ఇటలి అంటే లౌకికం |
13) క్రైస్తవుల, ముస్లింల పాఠశాలలు బైబిలు, ఖురాన్ భోధించినపుడు, హిందువులు ఎందుకు రామాయణం, భగవద్గీత భోధించకూడదు?
14) అబ్దుల్ రెహ్మాన్ అంతులే అనే అతను ముంబాయిలోని ప్రసిద్ధి గాంచిన సిద్ధి వినాయక్ గుడికి ఒక ట్రస్టీ (Trustee)! అదే ఒక ములాయం సింగ్ యాదవ్ కాని, లాలూ ప్రసాద్ యాదవ్ కాని ఒక మసీదులో/మదరసాలో ట్రస్టీ (Trustee) అవ్వగలరా?
15)హాజ్ కి వెళ్ళే ముస్లిం యాత్రికులకు సబ్సిడీ ఇస్తున్నప్పుడు, హిందు యాత్రికులకు అమర్నాథ్, కైలాస మానస సరోవరం, శబరిమలై వంటి పున్యక్షేత్రాలు దర్శించుటకు పన్ను ఎందుకు విధిస్తున్నారు?
16) గోద్రా అల్లర్లు జరిగిన తరువాత దాన్ని చాల ఎక్కువ చేసి చూపించారు, అదే 4 లక్షల కాశ్మీరి పండితులను ఉగ్రవాదులు అక్కడ నుంచి తరిమేస్తె ఒక్కరు కూడా మాట్లాడలేదు?
17) కేరళాలో మంత్రులు అల్లహ్, యేసు మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. అది రాజ్యాంగ విరుద్ధం ! అదే ఒక హిందూ మంత్రి రాముడు, కృష్ణుడు పేరు చెప్పి ప్రమాణ స్వీకారం చేయగలరా?
18) అరబిక్ బాషను భారత్లో భొధించడానికి ప్రభుత్వం ఖర్చులు బరిస్తుంది. కాని సంస్కృతం కోసం ఎందుకు చేయట్లెదు? అరబిక్ జాతీయ భాష లేక సంస్కృతం జాతీయ భాషా?
19) ఒకవేళ ముస్లింలు మెజారిటీ అయితే భారత్ లౌకిక, ప్రజాస్వామ్యక దేశంగా ఉంటుంది అని మీరు భావిస్తున్నారా?
20) దీపావళిని, కృష్ణ జన్మాష్టమిని వైట్ హౌస్ లో,హౌస్ ఆఫ్ కామన్స్ లో, ఆస్ట్రేలియా పార్లమెంట్ లో జరుపుకుంటున్నపుదు, మనమెందుకు మన పార్లమెంట్ లో జరుపుకోవట్లేదు? వాళ్ళ కంటే మనం లౌకికవాదులం అని నిరూపించుకోవడానికా?
21)ఇస్లాం మతం, క్రైస్తవ మతం "సర్వ ధర్మ సంభవ్" అని భావిస్తాయా? అలా అయితే వాళ్ళు మత మార్పిడులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?
22)ఇస్లాం, క్రైస్తవం అనేవి దేశాలను ఆక్రమించడానికి రెండు రాజకీయ సిద్ధాంతాలని,అవి- ముల్లాలు, మరియు ఫాధర్స్ ద్వారా ప్రజలను మత మార్పిడి చేసి, సంస్కృతిని నాశనం చేస్తున్నారని మీరు నమ్మట్లేదా?
23)ఈశ్వర్ అల్లాహ్ తేరే నాం- దీన్ని అంగీకరించే ఒక్క ముస్లిం, క్రైస్తవుడిని చూపించడి?
24)10% కంటే తక్కువ ఉంటే మైనారిటీగా పరిగణించాలని(UN Charter) చార్టర్ చెబుతోంది ! మరి మన దేశంలో 14% పైగా ఉండే ముస్లిం జనాభా మైనరిటీ ఎలా అవుతారు?
25)ఒక ముస్లిం కుటుంబం హిందూ ఆధిక్య ప్రాంతంలో ప్రసాంతంగా ఎలా ఉండగలుగుతోంది? అదే ఒక హిందు కుటుంబం ముస్లిం ఆదిక్య ప్రాంతంలో ఎందుకు ఉండలేకపోతుంది?
26) హిందు ఆధిక్యత/హిందు మెజారిటీ అయిన భారతదేశం కొన్ని వందల యేళ్ళ నుంచి లౌకిక దేశం గా ఉంధి, అదే ముస్లిం దేశాలు ఎందుకు కేవలం "ఇస్లామిక్" గానే ఉన్నయి మరియు మైనరిటీ లకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నాయి?
27) క్రైస్తవ మిషినరీలు ముస్లిం ఆధిక్యత ఉండే ప్రాంతాలకు పోయి సేవా కార్యక్రమాలు చేసుకోవడం లేదు ఎందుకు? వారు పెట్టే పెట్టుబడులకు తగిన ఆదాయం రాదనా?
28)బాంగ్లాదేశి ముస్లిం అక్రమదారులను అనుమతించే ఎకైక దేశం భారత దేశం అన్న విషయం మీకు తెలుసా? ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు వాళ్ళకి వెంటనే రేషన్ కార్డు, వోటర్ కార్డు ఇచ్చి వారిని సత్కరిస్తాయని మీకు తెలుసా?
29)హిందూ మెజరిటీ రష్ట్రాలు అన్నీ శాంతియుతంగానే ఉన్నయి ! మరి హిందు మైనరిటీ రష్ట్రాలైన జమ్ము కాశ్మీరు, ఈశాన్య రాష్త్రాలు ఎందుకు సమస్యాత్మకంగా తయారయ్యాయి?
30)డిల్లీ జామా మసీద్ పీటాధిపతు/ఇమాం అయిన బుకారి తాలిబన్ ముస్లింలకు ఆదర్శప్రాయమని, ఒసామా బిన్ లాడెన్ ఒక హీరో అని చెప్పాడు ! వాడిని మీరు లౌకికవాది అంటారా?
31)జమ్మూ కాశ్మీరులో పార్లమెంటు ఎన్నికలకు 2 లక్షలమంది హిందూ వోటర్లు ఉన్నారు కానీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం లేరు ! ఎందుకు?
32)భారతదేశంలోని అన్నీ రాష్ట్రాలలో అసెంబ్లీ వ్యవధి 5 సంవత్సరాలు అయితే జమ్మూ కాశ్మీరు లో మాత్రం ఆరు సంవత్సరాలు ఎందుకు?
33)ఛత్రపతి శివాజీ మహరాజు ను చంపాలని పన్నాగం పన్నిన అఫ్జల్ ఖాన్ కు మహరాష్ట్రలో స్మారక కట్టడ్డం కట్టడాన్ని మీరు సమ్మతిస్తారా?
34)అయోధ్యలోని రాం మందిరాన్ని కూల్చివేసి సంపదను దోచుకున్న బాబర్ కోసం మసీదు కట్టడాన్ని మీరు సమ్మతిస్తారా?
35)బంగ్లాదేశ్ లో హిందూ స్త్రీలు అత్యాచారానికి గురి అవ్తున్నారు. ప్రతిరోజు హిందూ ఆలయాలను కూల్చివేస్తున్నారు. అయినా మన దేశంలోని లౌకికవాదులు(?), మానవ హక్కుల సంఘాలు ఈ అరాచకాల గురించి ఎందుకు పోరాడరు? మానవ హక్కులు కేవలం ముస్లింలకేనా?
36) భారతదేశం లో హిందువులు అల్పసంఖ్యలో(మైనారిటీ) ఉన్న రాష్ట్రాలు: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. ఈ రాష్ట్రాలలో మైనరిటీ హక్కులు హిందువులకు లేవు ! కాని మెజారిటీగా ఉన్నవాళ్ళు మాత్రం అక్కడ మైనారిటీ హక్కులను అనుభవిస్తారు? ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉందా?
37)హిందువులకు ప్రత్యేక హక్కులను ఇచ్చే ఒక్క ముస్లిం దేశం చూపించండి ! అలాగే హిందువులకు ప్రత్యేక హక్కులను కల్పించే ఒక్క క్రైస్తవ దేశం చూపించండి?
38) ఇష్రాత్ జహాన్ అనే ఉగ్రవాదిని అహమ్మదాబాదు(కర్ణావతి) పోలిసులు చంపివేస్తే, ఆక్కడి ముస్లింలు బందు చేసి, ఆ ఉగ్రవాది అంత్యక్రియలలో పాల్గొన్నారు. దీన్ని లౌకికవాదం అంటారా?
39)చైనా(కమ్యూనిస్ట్ దేశం) అరుణాచల్ ప్రదేశ్ ని తమ దేశంలో భాగంగా చూపిస్తుంది. దీన్ని ఒక్క కమ్యూనిస్ట్ అయినా ఖండించాడా? వామ పక్షాలకు, కామ్రేడ్లకు దేశం కంటే వల్ల కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కువా? దీన్ని బాట్టి చూస్తే కమ్యూనిస్ట్లు జాతీయవాదులు ఎలా అవ్తారు?
40)కేరళాలోని మల్లపురంలో డాక్టర్లు ఒకటి కనుగొన్నారు ! ముగ్గురు ముస్లిం స్త్రీలు : అమ్మమ్మ(39 మంది సంతానం), అమ్మ(26 మంది సంతానం). కూతురు(13 మంది సంతానం) !!! ముగ్గురూ ప్రసవానికి ఆసుపత్రిలో చేర్చబడిన వారే ! ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని మేరు అనుకోవడం లేదా?
41) 2002 లో కర్ణాటక ప్రభుత్వానికి ఆలయాల నుండి 72 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిలో 50 కోట్లు మదరసాలౌ, 10 కోట్లు చర్చిలకు ఇవ్వబడింది. మిగిలిన 10 కోట్లు ఆలయాలకు ఇచ్చారు? మదరసాల కోసం, చర్చిల కోసం ఎందుకు హిందువుల సొమ్ము ఉపయోగిస్తున్నారు?
42) అఫ్ఘనిస్తాన్ లో ఉండే బుద్ధుని విగ్రహాన్ని తాలిబన్లు పగలగొట్టినపుదు, టైంస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక "ఇది బాబ్రి మసీదు కూల్చివేసినందుకు ప్రతిక్రియ" అని వ్రాసింది. ఆ పత్రిక వ్రాసిన ఈ పిచ్చి వ్రాతలను మెరు ఒప్పుకుంటారా? అంటే తాలిబన్లు చేసింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనట్టుగా ఆ పత్రిక వ్రాసింది. అయితే దీన్నే ఎందుకు గోద్రా అల్లర్ల విషయంలో కూడా అనుకోరు? ముందు హిందు కర్ సేవకులు ఉన్న రైలు భోగిని తగలబెట్టింది ఎవరు? ముస్లిం మూకలు !!! వాళ్ళు చేసినదానికి ప్రతి క్రియ గా గోద్రా అల్లర్లు జరిగాయి. కాని అప్పుడు కేవలం హిందువులనె దోషులుగా చూపించారు ఎందుకు?
43) గోద్రా అల్లర్లను "Genocide/holocaust" అని మీడియా వర్ణిస్తుంది. కాని మెకు ఒకటి తెలుసా? బయట దేశాల నుండి వచ్చిన యూదులు, పార్శీయులు మన దేశంలో ఎంతో స్వేచ్చగా, హయిగా ఉన్నారు. దీన్ని బత్తి మన దేశంలో మత కలహాలు ముందు ఎవరు సృష్టిస్తారో మీరే అర్థం చేసుకోండి.
44) పుదుచ్చేరిలో ఒక ముస్లిం వ్యక్తిని పాతిపెట్టుటకు తిరస్కరించారు. ఎందుకంటే ఆయన మురుగన్/సుబ్రహ్మణ్యేస్వర స్వామి కోసం గుడి కట్టించాడట. దీన్ని బట్టి చూస్తే మతాలు ద్వేషాన్ని భోదిస్తున్నాయని మీకు అనిపించడం లేదా?
45)బాంగ్లాదేశి అక్రమ చొరబాటుదారులు హిందువులు కొంచెం అటు ఇటు గా గెలిచే స్థానాలలో నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ వారి జనాభా ఎక్కువ అయితే హిందువులు గెలిచే అవకాసం ఉండదు మరియు వేర్పాటు వాదం ఎక్కువ అవ్తుంది !!!
46)1989 ఎన్నికల మ్యానిఫెస్టో లో రాజీవ్ గాంధి మిజోరాం రాష్ట్ర(క్రైస్తవ ఆధిక్య రాష్ట్రం) ప్రజలు కాంగ్రెస్ని గెలిపిస్తే "బైబిలు" గ్రంథం ఆధారంగా పరిపాలన ఉంటుంది అని చెప్పాడు. ఇది లౌకికవాదామా? దీన్ని మత ఛాందసవాదం అనక ఇంకెం అంటారు?
47)షేక్ అల్ సయీద్ యుసఫ్ సయిద్ హషీం అల రిఫాయ్ (వరల్డ్ ముస్లిం మైనరిటీ కమ్మునిటి చైర్మాన్) కువైట్ నుంచి కేరళ రాష్ట్రానికి వీసా లేకుండా వచ్చాడు తెలుసా? అతన్ని అరెస్టు చేయకుండా రాచ మర్యాదలు చేసింది కేరళా ప్రభుత్వం!!! అంతే కాకుండా అతనికి ప్రచారం చేస్కొడానికి ప్రభుత్వ వాహనాలను కూడా కల్పించింది. దీన్ని జాతీయవాదం అంటారా?
48)బ్రిటన్, అమేరికా(లౌకిక దేశాలు) దేశాలలో ఒక ముస్లిం ఒక్కరిని తప్ప ఇంకొకరిని చేసుకోకూడదు. కాని భారతదేశం లో మాత్రం షరియా చట్టం ఎందుకు?
49) పొప్(క్రైస్తవ మత పెద్ద) ని భారతదేశానికి ఆహ్వానించారు కాని నేపాల్ రాజు అని మహేంద్ర ని మాత్రం 1965లో నాగపూర్ లో మకర సంక్రాంతి ఉత్సవాలకి అనుమతించలేదు. దీన్ని లౌకికవాదం అంటారా?
50)టిప్పు సుల్తాన్ దక్షిణ భారత దేశాన్ని మొత్తం ఇస్లామీకరణం చేద్దాం అని అనుకున్నాడు. కాని అతనికి బ్రిటీషు వాల్లు అడ్డువచ్చారు. ఎందుకంటే బ్రిటీష్ వాళ్ళు కూడా మనల్ని పాలించి దోచుకోవాలని అనుకునారు కాబట్టి. అందుకని మొదత టిప్పు సుల్తాన్ బ్రిటీషు వాళ్ళని ఎదిరించాడు. అలా ఎదిరించినంత మాత్రాన అతగాడు స్వాతంత్ర్య సమరయోదుడు అయిపోతాడా? అలా అయితే ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్, బాబర్ వీల్లందరు జాతీయవాదులు మన కుహానా లౌకికవాదుల చెదలు పట్టిన అలోచనా విధానం ప్రకారం !!!