********************************* జల దానం ********************************
******************************************************************************
కాకినాడ నుండి బయలు దేరే కాకినాడ - షిర్డీ రైలు లో ప్రయాణించే వారికి విన్నపము
******************************************************************************
కాకినాడ...
సామర్లకోట...
రాజమహేంద్రవరం...
నిడదవోలు..
తాడేపల్లి గూడెం..
ఏలూరు...
విజయవాడ ప్రయాణీకులకి విజ్ఞప్తి..!!
**********************************************************************************
నీరు లేక దాహార్తి తో తల్లడిల్లుతున్న లాతూర్ ప్రజలకి అండగా నిలవండి...!!
.
రైలులో ప్రయాణించే షిర్డీ ప్రయాణీకులు తమ వెంట ఒక 5 లీటర్ల త్రాగు నీరు
(మినరల్ వాటర్ కాదు) తీసుకు వెళ్ళి లాతూర్ రోడ్ స్టేషన్ లో ఈ అవసరానికై
ఉంచిన డ్రమ్స్ లో పోయగలరు...!! దాహార్తి తో అక్కడ జనం తల్లడిల్లడమే
కాకుండా అక్కడ ఆవులూ పశువులూ మృతి చెందుతున్నాయి...!!
.
మీ ప్రయాణ అవసరానికి తాగడానికి నీరు పెట్టుకొని కేవలం లాతూర్
ప్రజలకోసం ఐదు లీటర్లు పక్కన పెట్టుకొని వారికిఅందించగలరు..!!
.
రైలు ఎక్కెదాకానే మొయల్సిన పని కాబట్టి...
కాస్త శ్రమదానం అనుకుని ఈ మంచి కార్యక్రమం లో పాల్గొనండి..!!
.
కాకినాడ - విజయవాడ నుండి షిర్డీ వెళ్లే రైలు
లాతూర్ రోడ్ స్టేషన్ రాత్రి 9-55 కి చేరుకుంటుంది..!!
.
సికిందరాబాదు నుండి బయలుదేరే అజంతా ఎక్స్ప్రెస్ ప్రయాణీకులుకూడా తమవెంట
నీరు తీసుకువెళ్ళి దాహార్తీతో అలమతిస్తున్న మహారాష్ట్ర ప్రజలకి అందించగలరు..!!
.
ఈ కార్యక్రమాన్ని కేవలం 5 లీటర్ల మంచి నీరు అన్న భావనతో కాకుండా
మన భారతదేశంలో ప్రజలు ఒకరికి కష్టం వచ్చినపుడు మరొకరు
ఎంత అండగా ఉంటారో ప్రపంచ దేశాలకి ఒక సందేశం గా మిగిలిపోవాలి..!!
.
ఇలా మహారాష్ట్ర వైపు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ విధిగా ఈ చిన్న సాయాన్ని
అందించి తోటి భారతీయుడిగా మీవంతు కర్తవ్యాన్ని నెరవేర్చండి..!!
******************************************************************************
కాకినాడ నుండి బయలు దేరే కాకినాడ - షిర్డీ రైలు లో ప్రయాణించే వారికి విన్నపము
******************************************************************************
కాకినాడ...
సామర్లకోట...
రాజమహేంద్రవరం...
నిడదవోలు..
తాడేపల్లి గూడెం..
ఏలూరు...
విజయవాడ ప్రయాణీకులకి విజ్ఞప్తి..!!
**********************************************************************************
నీరు లేక దాహార్తి తో తల్లడిల్లుతున్న లాతూర్ ప్రజలకి అండగా నిలవండి...!!
.
రైలులో ప్రయాణించే షిర్డీ ప్రయాణీకులు తమ వెంట ఒక 5 లీటర్ల త్రాగు నీరు
(మినరల్ వాటర్ కాదు) తీసుకు వెళ్ళి లాతూర్ రోడ్ స్టేషన్ లో ఈ అవసరానికై
ఉంచిన డ్రమ్స్ లో పోయగలరు...!! దాహార్తి తో అక్కడ జనం తల్లడిల్లడమే
కాకుండా అక్కడ ఆవులూ పశువులూ మృతి చెందుతున్నాయి...!!
.
మీ ప్రయాణ అవసరానికి తాగడానికి నీరు పెట్టుకొని కేవలం లాతూర్
ప్రజలకోసం ఐదు లీటర్లు పక్కన పెట్టుకొని వారికిఅందించగలరు..!!
.
రైలు ఎక్కెదాకానే మొయల్సిన పని కాబట్టి...
కాస్త శ్రమదానం అనుకుని ఈ మంచి కార్యక్రమం లో పాల్గొనండి..!!
.
కాకినాడ - విజయవాడ నుండి షిర్డీ వెళ్లే రైలు
లాతూర్ రోడ్ స్టేషన్ రాత్రి 9-55 కి చేరుకుంటుంది..!!
.
సికిందరాబాదు నుండి బయలుదేరే అజంతా ఎక్స్ప్రెస్ ప్రయాణీకులుకూడా తమవెంట
నీరు తీసుకువెళ్ళి దాహార్తీతో అలమతిస్తున్న మహారాష్ట్ర ప్రజలకి అందించగలరు..!!
.
ఈ కార్యక్రమాన్ని కేవలం 5 లీటర్ల మంచి నీరు అన్న భావనతో కాకుండా
మన భారతదేశంలో ప్రజలు ఒకరికి కష్టం వచ్చినపుడు మరొకరు
ఎంత అండగా ఉంటారో ప్రపంచ దేశాలకి ఒక సందేశం గా మిగిలిపోవాలి..!!
.
ఇలా మహారాష్ట్ర వైపు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ విధిగా ఈ చిన్న సాయాన్ని
అందించి తోటి భారతీయుడిగా మీవంతు కర్తవ్యాన్ని నెరవేర్చండి..!!
Copied from FB post...